29.7 C
Hyderabad
May 21, 2024 23: 38 PM
Slider మహబూబ్ నగర్

దళిత రత్న అవార్డుల ప్రధాన ఉత్సవం

#Dalit Ratna Awards

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన రవీంద్రభారతిలో దళితరత్న దళిత యువరత్న అవార్డుల 400 మందికి ప్రధానోత్సవం చేయడం జరిగింది .అందులోగాను తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనుపోతుల కర్ణకి, తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మంది చలపతికి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం రాఘవేందర్ కి మహబూబ్నగర్ పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ కి వారు చేసిన సేవలను గుర్తించి వారికి దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగింది.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య కి కృతజ్ఞతలు తెలిపారు అనునిత్యం మాకు అండగా ఉంటూ మాకు భరోసా కలిపిస్తూ దిశ నిర్దేశం చేస్తూ సరైన మార్గంలో నడిపిస్తూ మాలపైన జరిగిన దాడులకు ముందు నడిచేలా చేశారు మేము చేసిన సేవలను గుర్తించి మాకు ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య తెలంగాణ మాల మానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి అన్ని సంఘాల జేఏసీ అధ్యక్షులు రామచందర్ బాబు జగ్జీవన్ రావ్ అంబేద్కర్ ఉత్సవాల కమిటీ చైర్మన్ జంగం శ్రీనివాసులు చేతులపై చేతుల మీదుగా అందుకోవటం జరిగింది.

Related posts

రాబోవు నాలుగు రోజుల పాటు ఏపీలో అత్య‌ధిక ఉష్టో్గ్ర‌త‌లు..!

Satyam NEWS

NEW Volume Enhancers Zygen Male Enhancement Reviews

Bhavani

నవరత్నాలతో మైనారిటీలకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment