సూర్యాపేట జిల్లా బ్రాహ్మణ పరిషత్ కన్వీనర్ గా శ్రీ రామయ్య శర్మ
సూర్యాపేట జిల్లా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ కన్వీనర్ గా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన రాయప్రోలు శ్రీ రామయ్య శర్మ ను నియమిస్తున్నట్లు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్రా...