28.2 C
Hyderabad
May 9, 2024 02: 05 AM
Slider మెదక్

భార్య పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

#gunmen

సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దగ్గర గన్‌ మన్‌గా విధులు నిర్వహిస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి అనంతరం తాను కూడా గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన చిన్న కోడూర్ మండలం రాముని పట్లలో జరిగింది. అయితే రోజువారీగా విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన నరేష్ 9 ఎంఎం పిస్టల్‌తో భార్య చైతన్యను,  కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీని కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులు ఏమిటనేది ఇంకా తెలియ రాలేదు.

Related posts

సింహాచలం భూములపై కన్నేసి కుట్ర చేస్తున్నారు

Satyam NEWS

బాసర అమ్మవారి సేవలో ముస్లిం భక్తులు…..

Satyam NEWS

పల్నాడుకు నీరు ఇచ్చేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు

Satyam NEWS

Leave a Comment