నీట మునిగి ఆరుగురి దుర్మరణం
తెలంగాణలో వేర్వేరు చోట్ల స్నానానికి, ఈతకని వెళ్లిన ఆరుగురు మరణించారు. ములుగురులో నలుగురు ములుగు జిల్లాలో గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం...