35.2 C
Hyderabad
May 21, 2024 14: 59 PM
Slider నల్గొండ

ప్రజా సంక్షేమ కోసమే టి.ఆర్.యస్ పార్టీ

#MLA Saidireddy New

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామానికి చెందిన TDP పార్టీ  వార్డు నెంబర్ కర్నే సైదిరెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  సమక్షంలో టి.ఆర్.యస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎంఎల్ఏ సైదిరెడ్డి  మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి టి.ఆర్.యస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు.

అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు టి.ఆర్.యస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో గరిడేపల్లి మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్, గానుగబండ సర్పంచ్ పంగ వీరస్వామి, నాగుల్ మీరా, సైదాహుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎం‌జి‌బి‌ఎస్ లో స్వాతంత్య్ర సమర యోధుల ఛాయా చిత్ర ప్రదర్శన

Satyam NEWS

బివేర్: ఐఐటీ -జేఈఈ కొత్త సంస్థలను నమ్మ వద్దు

Satyam NEWS

విద్యార్థులు తినే భోజనంపై రాజకీయాలు చేయడం దుర్మార్గం

Satyam NEWS

Leave a Comment