టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి విమర్శలు గుప్పించారు. ఘోర ఓటమి చవిచూడటంతో ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం...
ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ను తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ లోని కళాతపస్వి కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు....
గత ప్రభుత్వంలో పని చేసిన పిఎ, పిఎస్, ఓఎస్ డిలను మళ్లీ తీసుకోవద్దని సాక్ష్యాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు అజయ్ కల్లాం ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో పెద్ద ఎత్తున అవినీతి పరులు...
శ్రావణ మాసం ఆదివారం కావడంతో బాటు శుభ ముహూర్తం ఉండటంతో నేడు నిర్మల్ జిల్లా బాసర, శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఈ రోజు ఉదయం నుంచి చిన్నారులకు...
అవినీతి అంశం చర్చనీయాంశమైన ఈ సందర్భంలో దాన్ని కేవలం బోధనలతో నిర్మూలించలేమని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కు సూచిస్తూ గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయి కృష్ణ బహిరంగ లేఖ...
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువనున్న ప్రాజెక్టులు నిండిపోవడంతో నీటిని వేగంగా కిందికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 57 గేట్లు ఎత్తివేశారు. నీటిని దిగువకు వదులుతున్నారు. వరద తాకిడితో ఇప్పటికే...
చిన్నప్పుడు మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. వాడికి ఆవు మీద వ్యాసం తప్ప మరేం వచ్చేది కాదు. అంతరిక్షంపై వ్యాసం రాయమన్నా ఆవుతో లింకు పెట్టేవాడు. అంతరిక్షం అంటే అ తో స్టార్ట్ అవుతుంది....
లోక్ సభ ఎన్నికల ఫలితాల నుంచి అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ పార్టీ కుదటపడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియాగాంధీనే సీడబ్ల్యూసీ ఎన్నుకుంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా సీడబ్ల్యూసీలో నిర్ణయించారు. సుధీర్ఘ కసరత్తు, తర్జన భర్జన...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం నూతన భవనం ప్రారంభం అయింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్...