29.7 C
Hyderabad
May 7, 2024 03: 21 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:కిషన్ రెడ్డి

Satyam NEWS
జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై  ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూ నుంచి విద్యార్థులు, పర్యాటకులు సురక్షితంగా స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ,స్థానిక...
Slider ఆంధ్రప్రదేశ్

బిక్కు బిక్కు మంటున్న లంక గ్రామాల ప్రజలు

Satyam NEWS
గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శబరి, ఇంద్రావతి జలాశయాల నుంచి భారీగా నీరు విడుదల చేస్తుండటంతో ప్రవాహం అంతకంతకూ జోరందుకుంటోంది. తూర్పు మన్యంలోని దేవీపట్నం...
Slider జాతీయం ముఖ్యంశాలు

తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలు తీసుకెళ్లండి

Satyam NEWS
నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోనికి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు పాక్ సైనికులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. మరణించిన పాక్ సైనికుల పట్ల భారతసైన్యం మానవతా దృక్పథాన్ని చూపించింది. తెల్ల...
Slider సంపాదకీయం

చెత్త పలుకు:నిజం అంగీకరించినందుకు థ్యాంక్స్

Satyam NEWS
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సకాలంలో పనులను చేపట్టలేకపోయిందని దాంతో సబ్ కాంట్రాక్లర్లను రంగంలో దించి పనులను అప్పగించారని ఈ క్రమంలో ఆశ్రితపక్షపాతం చోటు చేసుకుని ఉంటే ఉండవచ్చునని చెత్తపలుకు...
Slider సినిమా

RDX లవ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వెంకటేష్

Satyam NEWS
పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `RDX లవ్`. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్ర ధారులు. ఈ సినిమా ఫస్ట్...
Slider ఆంధ్రప్రదేశ్

వరదలపై సీఎం ఆరా: అధికారులూ అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS
వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జెరూసలేంలో పర్యటనలో ఉన్న సీఎం ఉభయోగదావరి జిల్లాలో గోదావరి నది ఉధృతంగా...
Slider జాతీయం ముఖ్యంశాలు

పాక్ ఉగ్రమూకలపై భారత్ ఆకస్మిక దాడి

Satyam NEWS
గత రెండు రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో సైనిక బలగాలను పెంచుతున్న భారత్ నేడు పాకిస్తాన్ ఉగ్ర వాదుల శిబిరాలపై ఆకస్మిక దాడులు జరిపింది. కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు...
Slider తెలంగాణ

శ్రీనగర్‌ ఎన్‌ఐటీ విద్యార్థులకు కేటీ ఆర్ భరోసా

Satyam NEWS
జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న ప్రస్థుత పరిస్థితుల దృష్ట్యా శ్రీనగర్‌ ఎన్‌ఐటీ క్యాంపస్‌ను విద్యార్థులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో ఎటూ పాలుపోలేని పరిస్థితుల్లో భయాందోళనలకు...
Slider ముఖ్యంశాలు

మరో మూడు రోజుల పాటు ముసురే

Satyam NEWS
రాగల మూడు రోజులలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా,...
Slider తెలంగాణ

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యం

Satyam NEWS
ఐటిసి చైర్మన్ సంజీవ్ పురి, ఇ.డి. నకుల్ ఆనంద్, సీనియర్ అధికారులు సంజయ్ సింగ్, ఉషారాణి ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున...