15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ హైదరాబాద్ ప్రాంతంలోని షేక్ పెట్ ఆర్ ఐ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్ ఐ నాగార్జున రెడ్డి ఒక స్థల యజమాని...
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలోని కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు దాడి చేశారు. అధికృత అధికారి (భూసంస్కరణలు) పనిచేస్తున్న ప్రశాంతిని ఏ.సి.బి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల రైడ్ తో కలెక్టరేట్లో కలకలం చెలరేగింది. రూ...