ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇటీవల శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు ఎనిమిది రోజుల పాటు కస్టడీకి తీసుకుని, విచారించిన...
బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపు లైసెన్స్ రెన్యూవల్ కోసం బిచ్కుంద వ్యవసాయ అధికారి 20వేల రూపాయలు డిమాండ్ చేయగా వేరే షాపు యజమానికి ఇవ్వాలని తెలపగా పదివేల రూపాయలు ఇస్తుండగా...
నంద్యాల జిల్లా మిడుతూరు మండలము జలకనూరు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య తన ముగ్గురు కూతుర్ల పేరిట తన భూమిని దాన విక్రయముగా రిజిస్టరు చేయించాడు. సదరు భూమిని తన పేరు నుండి వారి...
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుళ్ళపల్లి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చెన్నకేశవులు పై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అతను ఏడు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ...
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం లక్కవరం పంచాయతీ కార్యదర్శి ఆవుల సుజాత దేవి అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. 30,000 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి ఆమె పట్టుబడ్డారు. పంచాయతీ...
నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం తహసీల్ధార్ సతీష్ కుమార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. స్థానిక అయ్యవారిపాళెంకు చెందిన రైతు అంకయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించి పాసు పుస్తకాలు కోరగా తహసీల్ధార్...
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను నాలుగు రోజుల రిమాండ్కు తరలించేందుకు రోస్ అవెన్యూలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఏసీబీకి అనుమతినిచ్చింది. వక్ఫ్ బోర్డు నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా...
వక్ఫ్ బోర్డులో అక్రమంగా 32 మందిని నియమించిన కేసులో ఢిల్లీ ప్రభుత్వంలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ నివాసంపై దాడులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం 12 గంటల...
ఇంటి స్థలం వివాదంలో లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్ ఐ ని కర్నూలు జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోడుమూరు నియోజకవర్గం సి బెళగల్ మండలంకు...
అన్నమయ్య జిల్లా రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో రెండో రోజు శుక్రవారం ఎసిబి సోదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి రోజు గురువారం కార్యాలయంలో ని మొత్తం రికార్డుల ను, ముఖ్యధికారుల సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్న...