బీఆర్ఎస్ గెలవాలని అజ్మీర్ దర్గాలో చాదర్ సమర్పణ
తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో BRS అంటే భారత రాష్ట్ర సమితి పార్టీని మెజారిటీతో గెలిపించాలని అజ్మీర్ షరీఫ్ దర్గా వద్ద చాదర్ సమర్పించారు. ఖాదీమ్ పీర్ సయ్యద్ సుల్తానుల్ హసన్ మిస్బాహీ నేతృత్వంలో...