ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో...