3లక్షల పైనే
ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు 3,05,185 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఇంజనీరింగ్ విభాగంలోనే 1,95,515 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్లో 1,09,335 మంది, ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్,...