నేడు నాంపల్లి కోర్టుకు వైఎస్ విజయమ్మ, షర్మిల కొండా దంపతులు సురేఖ కొండ మురళి..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి, సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు ఎదుర్కొంటున్న విషయం విదితమే ఇందుకుగాను నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు కూడా...