భూ సంరక్షణకు అందరం అంకితమై పని చేయాలి
భూ సంరక్షణకు అందరం అంకితమై పనిచేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి...