సంపత్నంది స్క్రిప్ట్తో ఓదెల రైల్వేస్టేషన్ సెకండ్ షెడ్యూల్
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో `ఏమైంది ఈవేళ`, `బెంగాల్ టైగర్` వంటి సూపర్హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సంపత్నంది కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్తో లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న...