సరిహద్దు వివాదంపై సంజయ్ రౌత్ వివాదాస్పద ప్రకటన
చైనా భారత దేశాన్ని ఆక్రమించుకుంటున్నట్లుగానే తాము కూడా కర్నాటక సరిహద్దుల్ని ఆక్రమించుకుంటామని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ ప్రకటించారు. ఈ అంశంపై తమకు ఎవరి అనుమతి అవసరం లేదని...