28.7 C
Hyderabad
May 15, 2024 01: 32 AM
Slider ప్రపంచం

అట్టాక్ ఆన్:మాలిలో ఉగ్రవాదుల దాడి 30మంది మృతి

mali terrorists attacked on militry camp 30 dead

ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఒగొసాగౌలో దాడులకు పాల్పడిన టెర్రరిస్టులు తొమ్మిది మంది సైనికులతో పాటు 30మందిని పొట్టన పెట్టుకున్నారు. మరో 20మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్స్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒగొసాగౌతో పాటు బిన్టియా, మోండోరో సైనిక శిబిరంపై ఏకకాలంలో దాడులకు పాల్పడింది

Related posts

ముగ్గురు సోదరులను కాల్చి చంపిన వ్యక్తి

Satyam NEWS

సావిత్రీబాయి ఫూలేకి సీఎం కేసీఆర్ ఘన నివాళి

Bhavani

Plank Room Online marketing

Bhavani

Leave a Comment