వేడెక్కిన రాష్ట్రం
రాష్ట్రం వేడెక్కింది. ఎండలు ముదరడంతో మధ్యాహ్నం బయటికి రావడానికి జనం జంకుతున్నారు. మంగళవారం నిర్మల్, భద్రాద్రి-కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు ఉడికిపోయాయి. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలపైనే నమోదయ్యాయి. మొత్తంగా 14...