600 బడుల్లో కంప్యూటర్ ల్యాబ్లు
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే కొత్త విద్యాసంవత్సరం(2023-24) లో 600 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. మరో 600 బడులకు స్మార్ట్ తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. 200 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) మాడ్యులర్...