ప్రధాన న్యాయమూర్తికి కలిసిన మానవహక్కుల చైర్మన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి నేడు హైకోర్టులో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన న్యాయమూర్తికి...