టీటీడీ ఆస్తులు అమ్మి పాస్టర్లకు జీతాలు ఇస్తారా?
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు అమ్మి ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లకు జీతాలు ఇవ్వాలనుకుంటున్నారా? అని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. టీటీడీ ఆస్తులు అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని...