విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి
పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని సోమవార్ పేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిష్ట ఉపాధ్యాయుల శిక్షణ ప్రారంభ...