ఎక్కడి వారు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలి
లాక్ డౌన్ ను ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రయాణిస్తున్న వాళ్ళని ఎక్కడిక్కడే ఉండేట్ల చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...