కంటి వెలుగు ప్రగతికి వెలుగు: కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
కంటి వెలుగు రెండవ విడత EC నగర్ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ...