29.7 C
Hyderabad
May 7, 2024 06: 07 AM
Slider రంగారెడ్డి

కంటి వెలుగు ప్రగతికి వెలుగు: కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

#bontusridevi

కంటి వెలుగు రెండవ విడత  EC నగర్ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ దేశములో నే ప్రథమంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని మన రాష్ట్రలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి  రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు ఆలోచించడం మనoదరికి గర్వకారణం అని కొనియాడారు.

డివిజన్ లో ప్రతి ఒక్కరు కంటి వెలుగు ను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS  నాయకులు నాగిళ్ళ బాలరెడ్డి, కనకరాజ్ గౌడ్, నర్సింహ వంశరాజ్ ,కొళ నరేష్ గౌడ్,బండి నర్సింగ్ ముదిరాజ్, హరినాధ్, సత్తి రెడ్డి, లక్ష్మారెడ్డి,రాజు గౌడ్ ,భాను,వెంకటరెడ్డి,అలీ భాయ్ ,నజీర్,ముత్యాలు, మురళి గౌడ్, గణేష్ గౌడ్, బాలరాజ్ గట్స్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

జీవో వన్ సస్పెండ్ చేయడం శుభ పరిణామం

Satyam NEWS

ఎర్రబల్లె చెరువు పరిశీల‌న

Sub Editor

ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్

Satyam NEWS

Leave a Comment