కంటి వెలుగు రెండవ విడత EC నగర్ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేశములో నే ప్రథమంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని మన రాష్ట్రలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు ఆలోచించడం మనoదరికి గర్వకారణం అని కొనియాడారు.
డివిజన్ లో ప్రతి ఒక్కరు కంటి వెలుగు ను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు నాగిళ్ళ బాలరెడ్డి, కనకరాజ్ గౌడ్, నర్సింహ వంశరాజ్ ,కొళ నరేష్ గౌడ్,బండి నర్సింగ్ ముదిరాజ్, హరినాధ్, సత్తి రెడ్డి, లక్ష్మారెడ్డి,రాజు గౌడ్ ,భాను,వెంకటరెడ్డి,అలీ భాయ్ ,నజీర్,ముత్యాలు, మురళి గౌడ్, గణేష్ గౌడ్, బాలరాజ్ గట్స్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా