చిలకలూరిపేట ఆటోనగర్ ప్లాట్లు ఇస్తామని మోసం చేసిన మంత్రి
ఎన్నికల సమయంలో ఉచితంగా చిలకలూరిపేట ఆటోనగర్ ప్లాట్లు ఇస్తామని మంత్రి విడదల రజనీ ఇచ్చిన హామీ ఏమైందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ఆటోనగర్ ప్లాట్లు ఇస్తారని 700 కుటుంబాల వారు ఎదురుచూస్తున్న...