5జీ నుంచి డ్రోన్ పాలసీ వరకు.. క్వాల్కామ్ సీఈవోతో ప్రధాని మోదీ చర్చ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ సెమీకండక్టర్, సాఫ్ట్వేర్ సంస్థ క్వాల్కామ్ సంస్థ సీఈవో క్రిస్టియానో అమాన్తో సమావేశమయ్యారు. భారత్లో 5జీ, ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్, కొత్త...