ముగిసిన ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుల్స్ బదిలీల ప్రక్రియ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పదవీకాలం ముగిసిన 26 మంది ఏఎస్సైలు,42 మంది హెడ్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా కొత్తగూడెం ఎస్పీ డా.వినీత్ బదిలీ ప్రక్రియను...