29.7 C
Hyderabad
May 6, 2024 04: 42 AM
Slider ఖమ్మం

ముగిసిన ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుల్స్ బదిలీల ప్రక్రియ

#SP Dr. Vineeth

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పదవీకాలం ముగిసిన 26 మంది ఏఎస్సైలు,42 మంది హెడ్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా కొత్తగూడెం ఎస్పీ డా.వినీత్ బదిలీ ప్రక్రియను పూర్తి చేశారు.పోలీస్ శాఖలో సీనియారిటీ ప్రకారం ఈ బదిలీ ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు.

పోలీస్ శాఖలో దీర్ఘకాలంగా సేవలందిస్తూ ఈ బదిలీ ప్రక్రియలో పలు పోలీస్ స్టేషన్ లకు స్థానచలనం పొందిన ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ బాధ్యతగా పనిచేస్తూ పోలీసులకు మరింత మంచి పేరు తీసుకురావాలని కోరారు.

Related posts

ప్రవీణ్ ప్రకాశ్ ను విధుల నుంచి తప్పించండి

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం – ఆది శ్రీనివాస్

Satyam NEWS

Leave a Comment