రెడ్ ఎలర్ట్: హైదరాబాద్ లో 23 మంది జర్నలిస్టులకు పాజిటీవ్
హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు కష్టకాలం వచ్చింది. ఇటీవల జర్నలిస్టు మనోజ్ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. మనోజ్ మరణించిన తర్వాత హైదరాబాద్ లోని జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో...