38.2 C
Hyderabad
May 5, 2024 20: 17 PM
Slider హైదరాబాద్

రెడ్ ఎలర్ట్: హైదరాబాద్ లో 23 మంది జర్నలిస్టులకు పాజిటీవ్

#Hyderabad Journalists

హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు కష్టకాలం వచ్చింది. ఇటీవల జర్నలిస్టు మనోజ్ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. మనోజ్ మరణించిన తర్వాత హైదరాబాద్ లోని జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో మొత్తం 23 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. హైదరాబాద్ లో మొత్తం 140 మంది జర్నలిస్టులకు ఇప్పటి వరకూ కరోనా టెస్టులు నిర్వహించారు. మరి కొంత మందికి కరోనా టెస్టు నిర్వహించాల్సి ఉంది.

Related posts

ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను సత్కరించిన కళాశాల ప్రిన్సిపాల్

Satyam NEWS

అలీని పరామర్శించిన మంత్రి తలసాని

Satyam NEWS

పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం…కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు

Satyam NEWS

Leave a Comment