సరిహద్దుల్లో భారీగా మందుగుండు సామాగ్రి పట్టివేత
ఫిరోజ్పూర్ సెక్టార్లోని ఇండో-పాక్ సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) మూడు ఏకే-47 రైఫిళ్లు, మూడు మినీ ఏకే-47 రైఫిళ్లు, మూడు పిస్టల్స్ స్వాధీనం చేసుకుంది. ఘటనా స్థలం నుంచి 200 రౌండ్ల మందుగుండు...