మృతుని కుటుంబానికి మాజీ మంత్రి జూపల్లి భరోసా
పిడుగుపాటుకు మృతి చెందిన బాధితుడి కుటుంబానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఆదివారం కొల్లాపూర్ మండల పరిధిలోని కుడికిల్ల గ్రామ సమీపంలో వ్యవసాయ పొలంలో ఆరేపల్లి కళ్ళు కృష్ణయ్య...