అలిగేషన్:వారికి కేజ్రీవాల్ బిర్యానీలు పంచుతున్నారు
షాహిన్బాగ్లో ఆందోళన చేస్తున్న వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం బిర్యానీలు పంచిపెడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కశ్మీర్...