23.2 C
Hyderabad
May 8, 2024 03: 05 AM
Slider జాతీయం

అలిగేషన్‌:వారికి కేజ్రీవాల్ బిర్యానీలు పంచుతున్నారు

777373-yogiadityanath

షాహిన్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం బిర్యానీలు పంచిపెడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కశ్మీర్ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న వారే షాహిన్‌బాగ్‌లో ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు.

ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’గా దేశం అవతరిస్తుండడాన్ని చూసి సహించలేకే వారు ఆందోళనలు చేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.వారి పూర్వీకులు దేశాన్ని విభజించారని షాహిన్‌బాగ్ ఆందోళనకారులను ఉద్దేశించి యోగి అన్నారు.

Related posts

ఏపి హైకోర్టు ‘రివర్స్’ టెండర్ దెబ్బ

Satyam NEWS

మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్

Satyam NEWS

పనులు వేగంగా పూర్తిచేయాలి

Murali Krishna

Leave a Comment