పామరుల భాషలో పద్యాలు రచించి మహాకవి యోగి వేమన..!
సామాన్యులకు అర్ధమయ్యే విధంగా ..జీవిత సత్యాలను…పద్యాల రూపంలో సమాజానికి తెలిపిన మహా యోగి..వేమా రెడ్డి అని విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా కొనియాడారు. ఈ మేరకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు కార్యాలయంలో “వేమన...