యాంగ్రీ జిహాదీ:మాలీలో కాల్పులు 25 మంది మృతి
సైనిక శిబిరంపై జిహాదీలు ఆదివారం విరుచుకుపడ్డారు. సెంట్రల్ మాలీలో సైనిక శిబిరం పై జరిగిన ఈ దాడిలో 25 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వంద మందికిపైగా ఉగ్రవాదులు మోటార్సైకిళ్లపై...