25.2 C
Hyderabad
January 21, 2025 10: 41 AM
Slider ప్రపంచం

యాంగ్రీ జిహాదీ:మాలీలో కాల్పులు 25 మంది మృతి

mali jihaadi attack on militry troop

సైనిక శిబిరంపై జిహాదీలు ఆదివారం విరుచుకుపడ్డారు. సెంట్రల్‌ మాలీలో సైనిక శిబిరం పై జరిగిన ఈ దాడిలో 25 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వంద మందికిపైగా ఉగ్రవాదులు మోటార్‌సైకిళ్లపై వచ్చి రావడం తోనే సైనికులే లక్ష్యం గా రెండు గంటల పాటు కాల్పులు జరిపిన తర్వాత సైనిక శిబిరంలోని అన్ని వాహనాలు, ఆయుధాలను వారు ఎత్తుకుపోయారని స్థానికులు తెలిపారు

Related posts

ఒంగోలులో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Satyam NEWS

ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుల ప్రస్తావన తెచ్చిన టిడిపి

Satyam NEWS

ఎర్రబల్లె చెరువు పరిశీల‌న

Sub Editor

Leave a Comment