40.2 C
Hyderabad
May 5, 2024 18: 12 PM
Slider ప్రపంచం

యాంగ్రీ జిహాదీ:మాలీలో కాల్పులు 25 మంది మృతి

mali jihaadi attack on militry troop

సైనిక శిబిరంపై జిహాదీలు ఆదివారం విరుచుకుపడ్డారు. సెంట్రల్‌ మాలీలో సైనిక శిబిరం పై జరిగిన ఈ దాడిలో 25 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వంద మందికిపైగా ఉగ్రవాదులు మోటార్‌సైకిళ్లపై వచ్చి రావడం తోనే సైనికులే లక్ష్యం గా రెండు గంటల పాటు కాల్పులు జరిపిన తర్వాత సైనిక శిబిరంలోని అన్ని వాహనాలు, ఆయుధాలను వారు ఎత్తుకుపోయారని స్థానికులు తెలిపారు

Related posts

రాగి చెంబుతో రైస్ పుల్లింగ్ చేసే ముఠా గుట్టు రట్టు

Satyam NEWS

టీమ్ ఇండియా మహిళా జట్టుకు ఎంపికైన త్రిష

Murali Krishna

కుమరం పులి:సామాన్యుడి అసామాన్య పోరాటం

Satyam NEWS

Leave a Comment