Slider గుంటూరునకిలీ విత్తనాలతో రైతులను మోసం చేసిన వ్యాపారులుSatyam NEWSDecember 7, 2019December 7, 2019 by Satyam NEWSDecember 7, 2019December 7, 20190916నకిలీ విత్తనాలతో మోసం చేయడమే కాకుండా బాధ్యతారహితంగా సమాధానం చెబుతున్న విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నకరికల్లు మండలం చీమల మర్రి గ్రామ రైతులు ధర్నా చేశారు. నరసరావుపేట లోని లక్ష్మి ప్రియా...