ఈ మధ్య కేరళలో జరిగిన సౌత్ ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ లో అండర్ -16 విభాగంలో 2 వేల మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన జనగామ జల్లా పాలకుర్తి నియోజకవర్గం గూడూరుకు...
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా వరంగల్లోని ఎంజిఎం దవాఖానలో కొవిషీల్డ్ టీకా తొలి...
జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్క పల్లె లోని శ్రీ సీతారామ ఆంజనేయ దేవస్థానంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి...
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లోని సుద్దాల వాగు పై 5 కోట్ల 46 లక్షల రూపాయలతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్...
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ప్రగతి భవన్ లో కలిశారు....
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి లోని తన నివాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయుధపూజ నిర్వహించారు. దసరా...
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవన్యూ చట్టానికి తెలంగాణ సబ్బండ ప్రజలు పబ్బతి పడు తున్నరని తెలంగాణ రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి,గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం...
కొత్త రెవిన్యూ చట్టం నవ శకానికి నాందీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొత్త రెవిన్యూ చట్టం బిల్లు నేడు శాసన మండలి లో ఏకగ్రీవంగా ఆమోదం...
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర మంత్రులు నేడు పీవీ నర్సింహారావు గారు పుట్టిన ఇంటిని పరిశీలించారు. ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా పీవీ పుట్టిన...
భూముల క్రయ, విక్రయాల్లో అవినీతి నిర్మూలన, పారదర్శక నిర్వహణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ బిల్లుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగా నేడు వరంగల్ లో పర్యటిస్తున్న రాష్ట్ర...