మంత్రులకు శుభాకాంక్షలు తెల్పిన ములుగు జడ్పీ చైర్మన్
ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన నూతన సచివాలయంలో ఆయా మంత్రులకు ఏర్పాటు చేసిన వారి...