యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి
తన పుట్టిన రోజుని పురస్కరించుకుని, యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం దర్శించుకున్నారు....