29.7 C
Hyderabad
May 2, 2024 03: 35 AM
Slider కరీంనగర్

సుద్దాల వాగు పై వంతెన కోసం మంత్రి కి వినతి పత్రం

#MinisterErrabelli

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లోని సుద్దాల వాగు పై 5 కోట్ల 46 లక్షల రూపాయలతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ప్రభుత్వ విప్,  చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు.

ఈ మేరకు మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ వంతెన నిర్మించడం వల్ల స్థానికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. మంత్రి దీనికి సానుకూలంగా స్పందించారు.

Related posts

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్ పి స్పందన కార్యక్రమం

Bhavani

రష్యా నుంచి వచ్చిన 70 వేల ఏకే 203 ఎస్సాల్ట్ రైఫిల్స్

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న వారికి ప్రశంస

Satyam NEWS

Leave a Comment