అధిక ధరలకు అమ్మితే కేసు గ్యారెంటీ
సామాజిక దూరాన్ని పాటించాలని, సానిటైజర్లను వాడాలని, ముఖాలకు దస్తీలు కట్టుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. నేడు ఆయన వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో...