38.2 C
Hyderabad
May 5, 2024 21: 46 PM
Slider వరంగల్

అధిక ధరలకు అమ్మితే కేసు గ్యారెంటీ

dayakararao

సామాజిక‌ దూరాన్ని పాటించాల‌ని, సానిటైజర్ల‌ను వాడాల‌ని, ముఖాల‌కు ద‌స్తీలు క‌ట్టుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కోరారు. నేడు ఆయన వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర‌కాల‌లో కూర‌గాయ‌ల మార్కెట్ ని సంద‌ర్శించారు.

కూర‌గాయ‌లు, నిత్యావ‌స‌ర స‌రుకులు అందుబాటులో ఉన్నాయా? అని ప్రజలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కూర‌గాయలు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతున్న ఇద్ద‌రిపై ఫైన్ వేయాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు. కూర‌గాయ‌ల మార్కెట్ లో ధ‌ర‌ల ప‌ట్టిక‌లు ఉంచాల‌ని, ధ‌ర‌ల నియంత్ర‌ణ జ‌ర‌గాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మంత్రి దయాకర్ రావు తో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా ఉన్నారు.

Related posts

ఎక్సక్లూజీవ్: విశాఖ కు తరలివెళ్లేందుకు ముహూర్తం ఇదే

Satyam NEWS

31న పెద్దశేష వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌ ద‌ర్శ‌నం

Satyam NEWS

ప్రయాణీకులు లేక మరో 8 రైళ్లు రద్దు

Satyam NEWS

Leave a Comment