రాష్ట్రంలో పైశాచిక పాలన సాగుతోంది
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ సైకోలా మారి అందరినీ హింసిస్తూ.. పైశాచిక పాలన సాగిస్తున్నారని రాయచోటి నియోజకవర్గ టీడీపీ బాధ్యులు, మాజీ ఎమ్మెల్యే రమేష్ కూమార్ రెడ్డి విమర్శించారు. రాయచోటి మండలం మాధవరం పంచాయతీలోని కంచరపల్లె,...