నిరుపేదలకు నిత్యావసరాలు అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రధసారధి నల్గొండ ఎంపీ. కెప్టెన్ N. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ పట్టణంలోని పారిశుధ్య కార్మికులకు నేడు నిత్యావసర వస్తువులు అందచేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఆశా వర్కర్స్...