క్లారిటీ: ఇద్దరు యువతులు ఒక బాలిక మృతికి కారణం ఇదే
మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్లో ఇద్దరు యువతులు, ఒక బాలిక చనిపోయిన సంఘటనలో క్లారిటీ వచ్చింది. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు యువతులు చనిపోగా...