వై ఎస్ జగన్ హయాంలో వివక్షకు గురి అవుతున్న దళితులు
వైసీపీ ప్రభుత్వం హయాంలో దళితులు వివక్ష కు గురవుతున్నారని షెడ్యూల్ కులాల ఐక్యవేదిక వెల్లడించింది. జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పై మాట్లాడితే దళితులను అరెస్టులు చేయడాన్ని ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో...