మామిడిపల్లి కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిక
కాషాయదళంలో చేరేందుకు మహేశ్వరం నియోజకవర్గంలో అనేకమంది ఆసక్తి చూపుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. ఇవాళ బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, ఓబీసీ అధ్యక్షులు...